విశాఖ జిల్లా, మధురవాడ, మిథిలాపురి ఉడా కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గల పాత పోలీస్ స్టేషన్, ఉ డా వారు ఆన్లైన్ వేలంలో ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టిన దానికి వ్యతిరేకంగా అది ప్రజలకే ఉపయోగపడాలని ప్రజల మనోభావాలు దెబ్బతీసే పదివేల మందికి ఉపయోగపడే ఆ స్థలంలో ఉన్న పాతపోలీస్ స్టేషన్ భవనాన్ని రాత్రికి రాత్రితొలగించడం దుర్మార్గమని దానిని ప్రభుత్వoపున రాలోచన చేసి ఆ స్థలం ప్రజా అవసరాలకు ఉపయోగించాలని భీమిలి నియోజకవర్గంవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చిన్న శ్రీను డిమాండ్..
July 12, 2026
మధురవాడ, జూలై 12: మధురవాడలో ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంపై విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, …