విశాఖ, వాసవి క్లబ్ జోన్ టు ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రాత్రంతా జాగారం చేసిన శివ భక్తులు సాగర తీరంలో స్నానమాచరించి సీతా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసిన భక్తులకు పులిహోర, కేసరి హల్వా ప్రసాదం వితరణ. ప్రత్యేక ఆహ్వానితులు జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల -- క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి పద్మావతి.
విశాఖపట్నం ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) జై వాసవి... జై జై వాసవి 🙏 వాసవి క్లబ్…