Breaking

6/trending/recent

Featured Section

featured/recent

Slider Wrap

6/slider/recent

Hero Wrap

megagrid/recent

Nature Posts

4/col-left/recent

Sports Post

4/col-right/recent

Recent posts

Show more

వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు, ఉచిత నాడి పరీక్ష వైద్య శిబిరం

వాసవి మాత శోభాయాత్ర. వాసవి క్లబ్ విశాఖ జిల్లాగవర్నర్ వంకాయల సాయి నిర్మల ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి కి అత్యంత వైభవంగా వాసవి మాతశోభాయాత్ర ....

అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులను పరామర్శించిన భీమిలి నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ చిన్న శ్రీను. విశాఖ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు.

 విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ)అంతర్జాతీయ వాసవి క్లబ్స్ జిల్లా వి.201ఏ నిర్వహిస్తున్న 8 రోజుల అవగాహన మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ( తేదీ 24.05.2026 నుండి 31.05.2026 వరకు ఆన్లైన్ లో జరుగుతున్న) “సైబర్ దాడులు మరియు  సైబర్ భద్రత అవగాహన” కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ విధానాలు, డిజిటల్ భద్రతా చర్యలు మరియు వ్యక్తిగత & సంస్థల డేటాను రక్షించుకునే మార్గాలపై విస్తృత అవగాహన కల్పించారు.వక్తలు ప్రస్తుత కాలంలో జరుగుతున్న సైబర్ దాడులపై ప్రత్యక్ష ఉదాహరణలతో ఎంతో స్పష్టంగా వివరించి, జాగ్రత్తలు మరియు నివారణ చర్యలను సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం సభ్యులందరికీ ఎంతో ఉపయోగకరంగా మరియు అవగాహన కలిగించేలా నిలిచింది.ఇలాంటి సమాజ ప్రయోజన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ సిద్ధా వెంకట సూర్య ప్రకాశరావు గారికి (సిద్ధా గారు) హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ విలువైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వాసవియన్ వంకాయల నిర్మల గారికి, జిల్లా గవర్నర్ వి201ఏ ప్రత్యేక ధన్యవాదాలు.అలాగే 8 రోజుల కార్యక్రమాల ప్రాముఖ్యతను సభ్యులకు వివరించి ప్రోత్సహించిన దరిశి శ్రీనివాస్ గారు, సెంథిల్  కుమార్ గారు, ఏ.వి.ఎస్. ఎన్ .గుప్తా గారు మరియు వేద మధుసూదన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.సైబర్ భద్రతపై అద్భుతమైన మరియు ఉపయోగకరమైన సెషన్ అందించిన డా. పి. సతీష్ గారు, డా. జి. సువర్ణకుమార్ గారు మరియు శ్రీ ఎం. వంశీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు.వారి సేవాభావం మరియు సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది.

విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ)అంతర్జాతీయ వాసవి క్లబ్స్ జిల్లా వి.201ఏ నిర్వహిస్తున్న 8 రోజుల అవగాహన మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ( తేదీ 24.05.2026 నుండి 31.05.2026 వరకు ఆన్లైన్ లో జరుగుతున్న) “సైబర్ దాడులు మరియు సైబర్ భద్రత అవగాహన” కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ విధానాలు, డిజిటల్ భద్రతా చర్యలు మరియు వ్యక్తిగత & సంస్థల డేటాను రక్షించుకునే మార్గాలపై విస్తృత అవగాహన కల్పించారు.వక్తలు ప్రస్తుత కాలంలో జరుగుతున్న సైబర్ దాడులపై ప్రత్యక్ష ఉదాహరణలతో ఎంతో స్పష్టంగా వివరించి, జాగ్రత్తలు మరియు నివారణ చర్యలను సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం సభ్యులందరికీ ఎంతో ఉపయోగకరంగా మరియు అవగాహన కలిగించేలా నిలిచింది.ఇలాంటి సమాజ ప్రయోజన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ సిద్ధా వెంకట సూర్య ప్రకాశరావు గారికి (సిద్ధా గారు) హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ విలువైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వాసవియన్ వంకాయల నిర్మల గారికి, జిల్లా గవర్నర్ వి201ఏ ప్రత్యేక ధన్యవాదాలు.అలాగే 8 రోజుల కార్యక్రమాల ప్రాముఖ్యతను సభ్యులకు వివరించి ప్రోత్సహించిన దరిశి శ్రీనివాస్ గారు, సెంథిల్ కుమార్ గారు, ఏ.వి.ఎస్. ఎన్ .గుప్తా గారు మరియు వేద మధుసూదన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.సైబర్ భద్రతపై అద్భుతమైన మరియు ఉపయోగకరమైన సెషన్ అందించిన డా. పి. సతీష్ గారు, డా. జి. సువర్ణకుమార్ గారు మరియు శ్రీ ఎం. వంశీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు.వారి సేవాభావం మరియు సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది.

విశాఖ సిటీ సమితి పరిధి ఎండాడ సత్య సాయిమందిరంలో భక్తులకు నూతనం గా ఏర్పాటు చేసిన టీవీతోపాటు ఏ సీ నీ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేసిన సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు, విశాఖ సిటీ సమితి కన్వీనర్ బి .సాయికుమార్..విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)ఓం శ్రీ సాయిరాం...తేదీ 21.05.2026 గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, శ్రీ సత్యసాయి భజన మండలి ఎండాడ, ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ప్రతి సోమవారం మరియు గురువారం నామ సంకీర్తన అనంతరం భక్తులు కనులారా స్వామి కదలికలు, స్వామి మాటలు, స్వామి తన నోటి ద్వారా పాడిన భజనలు కనులారా వీక్షించుటకు , వినుటకునూతనంగా ఏర్పాటు చేసిన టెలివిజన్ ( టీవీ), వేసవి కాలంలో నామ సంకీర్తనకు హాజరవు భక్తులుకు మందిరంలో ఎండ వేడిని తట్టుకొలేక ఇబ్బంది పడుతున్న అందరినీ చల్లపరచుటకు ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ ( ఏసీ) సాయంత్రం నామ సంకీర్తన అనంతరము శ్రీ సత్య సాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు , సిటీ సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ విచ్చేసి ప్రారంభించారు..తదనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సంస్థలో సభ్యులు అందరూ కలిసి మెలసి మెలుగుతూ, వివిధ రకములైన సేవలు చేపట్టి మందిరం ను మరింత అభివృద్ధి చెందే విధంగా చేయాలని మందిరం కన్వీనర్ వెంకట రామకృష్ణారావు ను కోరారు.,సిటీ సమితి కన్వీనర్ శ్రీ సాయికుమార్ మాట్లాడుతూ మంచి సంకల్పం ఉంటే ఏ కార్యక్రమం అయిన విజయవంతం అవుతుందని తెలిపినారు.తదనంతరం నిత్యం సేవలు అందిస్తున్న మందిరం సభ్యురాలు సరస్వతి ,శాంతి అనే మహిళకు ఒక అమృత కలిశ ( 20 రకముల వస్తువులు తో కూడిన వంట సామాగ్రి (గ్రోసరీ) బియ్యం తో సహా) అందజేసినారు. ఈ కార్యక్రమంలో మందిరం ఇంచార్జ్ కృష్ణారావు, ఆధ్యాత్మిక ఇంచార్జ్ లు రామచంద్ర రావు,పద్మజ,గ్రూప్ లీడర్ లు అప్పలనాయుడు మాస్టర్,నాగవేణి , బాలవికాస్ ఇంచార్జ్ శ్యామల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జీవీఎంసీ 10వ వార్డులో ఎంవివి సిటీ ప్రాంతం కలపడం సరికాదు--విశాఖ రూరల్ జనసేన ఉపాధ్యక్షులు చందర్రావు. కమిషనర్ కు వినతి.

Load More That is All

Events Posts

6/sgrid/recent

Technology Posts

2/lgrid/recent