వాసవి మాత శోభాయాత్ర. ఆర్కే బీచ్ పాండురంగ టెంపుల్ నుండి కాళీమాత గుడి వరకు అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్ర. మహాయజ్ఞం. ప్రతి పౌర్ణమి రోజు జరిగే ఈ శోభాయాత్రలో భాగంగా విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల, ముఖ్య అతిథిగా కంకటాల ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సేవా కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించారు.
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : (సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను మధురవాడ ) .వాసవి క్లబ్ ఇంటర్నేషనల్.. వి 201ఏ వ…