వాసవి మాత శోభా యాత్ర, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. 201 ఏ.విశాఖ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల నేతృత్వంలో ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం వాసవి క్లబ్ సీతమ్మధార క్లబ్ వారు పాండురంగ స్వామి కోవెల నుండి ఆర్కే బీచ్ దరి కాళీమాత టెంపుల్ వరకు పల్లకి ఊరేగింపు 200 సుమారుగామంది భక్తులతో అంగరంగ వైభవంగా జరిగింది.
జై వాసవి.జై జై వాసవి. విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) వాసవి క్లబ్ ఇం…