జై వాసవి అల్లిపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన కు వి 201 ఏ గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప శ్రేయోభిలాషి వంకాయల సాయినార్మల ముఖ్య అతిథి. గా విచ్చేసి అక్కయ్యపాలెంలో గల ప్రియదర్శిని వృద్ధాశ్రమమునకు 60 వేల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకుల పంపిణీ చేసిన గవర్నర్.
జై వాసవి 🙏 విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) తేదీ 29.03.2026 ఆదివారం వా…