విశాఖ రామకృష్ణ బీచ్ లో విశాఖ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వీర జవాన్లకు విశాఖ జిల్లా v201 ఏ. గవర్నర్ వంకాయల సాయి నిర్మల నాయకత్వంలో పుల్వామా దాడిలో మృతి చెందిన 40 మంది వీర జవాన్లకు ప్లకార్డులు ప్రదర్శన చేసి ఘన నివాళులర్పించారు అమరవీరులకు జోహార్లర్పిస్తు .. పాండురంగ స్వామి దేవాలయం నుండి విక్టరీ ఎట్ సి టవర్ వరకు భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాలతో హోరెత్తించారు.
అమర జవానులకు ఘన నివాళులు (విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) తేదీ 14.02…