మధురవాడ :--
చంద్రంపాలెంలో ఉత్సాహంగా మా నమ్మకం నువ్వే జగనన్నా కార్యక్రమం లో భాగంగా
ఎంతో ఎంతో ప్రతిష్టాత్మక0 గా చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి " మా నమ్మకం నువ్వే జగనన్నా" కార్యక్రమం భీమిలి శాసన సభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జివియంసి జోన్2 మధురవాడ ఏడవ వార్డు 59వ సచివాలయ పరిధి చంద్రంపాలెం గ్రామంలో నాల్గవ రోజు మా నమ్మకం నువ్వే జగనన్నా, మా భవిష్యత్ నీవే జగనన్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పధకాల గురించి వాకబు చేసి వారి అభిప్రాయాలు సేకరించి ఇంటింటికి స్టిక్కర్స్ అంటించారు. ప్రభుత్వ పధకాల గురించి అవగాన ఏర్పాటు చేశారు. ఏ ఇంటికి వెళ్లి ఎవరితో మాట్లాడినా రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి అని మళ్ళీ మళ్ళీ వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కరుకుంటున్నామని చెబుతున్నారని. తెలిపారు., ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిళ్లా సూరిబాబు, పోతిన పైడిరాజు, పీస రామారావు, పిళ్లా అప్పన్న, పిళ్లా పోతరాజు, నాగోతి శాంతి, పోతిన తాతబాబు, పిళ్లా శ్రీను, మరియు సచివాలయ కన్వినర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.